విగ్రహాల పేరుతో బీసీలను విచిన్నం చేసే కుట్ర
తాండూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: ఎన్నికలవేళ బహుజలను విగ్రహాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని బిఎస్పి తాండూరు అసెంబ్లీ ఇన్చార్జి దొరిశెట్టి సత్యమూర్తి అన్నారు. శనివారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి గౌడ్ పాపన్న విగ్రహాన్ని తాండూర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని కానీ గత సంవత్సరం…
