ఎంపీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ దాకా ఎదిగిన ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: వికారాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్గా ఎంపికయ్యారు ఈ మేరకు ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్ సీఎం క్యాబినెట్ తో పాటు అసెంబ్లీ స్పీకర్గా…
