రోడ్డు పక్కన అస్వస్థతతో పడి ఉన్న బాటసారికి చేయూతనిచ్చిన ఎమ్మెల్యే సబితారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: తుక్కుగూడ పురపాలక పరిధిలోని సర్దార్ నగర్- రావిర్యాల మధ్యన వెలసిన శ్రీసూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం మహేశ్వరం ఎమ్మెల్యేసబితారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్టీచైర్మన్ రెడ్డిగల్ల రత్నం, తోపాటు కౌన్సిలర్ సుమన్, బుచ్చిరెడ్డి, లక్ష్మయ్య, విష్ణువర్ధన్రెడ్డిలు ఆమెకు స్వాగతం పలికారు. పూజ కార్యక్రమం అనంతరం…
