Tag రాష్ట్రవ్యాప్తంగా ఒకే మాట

రాష్ట్రవ్యాప్తంగా ఒకే మాట

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ముఖ్యమంత్రి కేసీఆర్ నీలం మధు కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వండి.ఇంటికో ఇంచార్జిగా ఉండి గెలిపించుకుంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలు, యువత కోరుతున్నారు. కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో  బీసీ వర్గాలకు  తగిన స్థానం కల్పించకపోవడం పట్ల  ప్రజలు పెదవి…