రాష్ట్రంలో తాండాలను గ్రామపంచాయతీలు గా మార్చిన ఘనత కేసీఆర్ దే

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వందల జనాభా గల తండాలు గూడాలను మాతాండాలలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కడ్తాల్ మండలంలోని మైసిగండి, గ్రామ పంచాయితీల 163వ బూత్ కమిటీ, 164వ బూత్ కమిటీ లను…
