మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన కశిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం మైసిగండి మైసమ్మ దేవాలయంలో అమ్మ వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి తల్లి మృతి చెందారు. విషయం తెలిసి ఆమె మృతదేహానికి…
