Tag మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి రామచంద్రపురం డివిజన్…

మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  లక్ష రూపాయల సాయంతో మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ప్రకటించడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన పథకం మైనార్టీల ఆర్థిక…