Tag మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలం ముద్వేన్ గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు శివకుమార్ తాత దోనాదుల మల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ మల్లయ్య మృతదేహానికి నివాళులుఅర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఓదార్చి భరోసా  కల్పించారు. రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4:చిన్నకోడూరు మండల పరిధి అనంతసాగర్ గ్రామంలో  గంగాపూర్  సొసైటీ డైరెక్టర్ మెట్ల లచ్చవ్వ భర్త మెట్ల మొండయ్య  ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, బిఆర్ఎస్ పార్టీ  నాయకులు  కొండం రవీందర్ రెడ్డి పరామర్శించి  మనోధైర్యం నింపారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని  మంత్రి హరీష్…