మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్-బిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: జల్ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తానని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత ఐదు ఏళ్ల క్రితం జల్ పల్లి మున్సిపాలిటీ పూర్తిగా చెత్త చెదారం, మురుగు నీరు…

