భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసం
ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోవద్దు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్ని పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణి మంత్రి చొరవతో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు జడ్పిచైర్మెన్ తీగల అనితారెడ్డి. కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోకుండా పిల్లల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికోసం…
