బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు మాత్రమే కేటాయించి సిఎం కెసిఆర్ బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ తన నిర్ణయం మార్చుకొని బిసిలకు కనీసం 50 టికెట్లు కేటాయించాలన్నారు.…
