బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల హంగులు సంతరించుకున్న తండాలు
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలు పల్లెల రూపు రేఖలు పూర్తిగా మారిపోయి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. శుక్రవారం యాలాల మండల పరిధిలోని సంగాయిగుట్ట తాండలో 30 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను సర్పంచ్ లలితా భాయ్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.…
