బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే కత్వ వాగు నిర్మాణం పూర్తి చేయిస్తాం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : బిజెపి అభ్యర్థి ఆచారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేడిగడ్డ శంకర్ గ్రామాల మధ్యన ఉన్న ఖత్వవాగు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని సర్పంచ్ అమర్ సింగ్ అన్నారు. సోమవారం శంకర్ కొండ, సామామయపల్లి తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డమ్మీ ఈవీఎంలతో ప్రచారం నిర్వహించి నెంబర్ 1…
