ఓటు హక్కు వినియోగించుకున్న పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన భార్య గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డితో కలిసి పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును శుక్రవారం వినియోగించుకున్నారు.నియోజకవర్గ పరిధిలోని ఓటు హక్కు కలిగిన…

