బి ఆర్ ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బిఆర్ఎస్ పార్టీ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని కె ఎస్ ఆర్ ఎన్ క్లేవ్…
