Tag ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు లక్ష రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన మైక్ సెట్, క్రీడా పరికరాలు,…