ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమం, అప్రజాస్వా మికం, హేయమైన చర్య అని టీడీపీ నగర సీనియర్ నాయకులు డాక్టర్ నవీన్ వల్లం సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తనకు నచ్చిన వారు వివిధ కేసుల్లో నిందితులైనా వారిని…
