Tag ప్రజా సమస్యల పరిష్కారానికే బిజెపి భరోసా యాత్ర

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10:  ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట పోయినట్లు  ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దోమలపై యుద్ధంలో భాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు,  పలు డివిజన్ల అధ్యక్షులచే ఎమ్మెల్యే  కార్యాలయంలో తమ స్వంత నిధులతో వారి, వారి డివిజన్ల అవసరాల…

ప్రజా సమస్యల పరిష్కారానికే బిజెపి భరోసా యాత్ర

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, జులై 19 : బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్ విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, కోమటి బస్తీ నుంచి గడప గడపకు నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి తెలియజేస్తూ 42వ రోజు ఇంటింటికి బిజెపి భరోసా యాత్రను…