Tag ప్రజల వద్దకే  ప్రజా పాలన

ప్రజల వద్దకే  ప్రజా పాలన   

సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట, ప్రజాతంత్ర,డిసెంబర్ 30:  3వ రోజు  ప్రజా పాలన లో  భాగంగా  సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ  సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ  మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు…