పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న సన్రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్
హిమాయత్నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 06 : సన్రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10.85 కోట్లు సమీకరించాలని యోచిస్తుందని సన్రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ సబ్ స్క్రిప్షన్ నవంబర్ 7 న ప్రారంభం అవుతుందన్నారు. నేషనల్…
