నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తహసిల్దార్ కు వినతి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఆమనగల్ తహసిల్దార్ కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 3016/- లను నిరుద్యోగ భృతి వెంటనే…
