Tag నామినేషన్ వేసిన ధర్మ సమాజ్ పార్టీ అభర్థి

నామినేషన్ వేసిన ధర్మ సమాజ్ పార్టీ అభర్థి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుండ్రపల్లి అమరేందర్ మంగళవారం ధర్మ సమాజ్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం వేయడం జరిగిందని అమరేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గాన్ని నేటి వరకు అగ్రకులాలే రాజ్యమేలుతున్నాయని అన్నారు.నూటికి 90 శాతం ఉన్న బిసి,ఎస్సీ,ఎస్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు.అందుకే ధర్మసమాజ్ పార్టీ…