ధర్మ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం పార్టీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4 : కందుకూరు మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ధర్మ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ధర్మ యుద్ధం ప్రారంభించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి,ఎస్సీ,ఎస్టీలు నూటికి 90 శాతం ప్రజలు అణగారిన వర్గాలు సంపదకు,రాజ్యానికి,భూమికి దూరంగా ఉన్నారని…
