Tag దళితులపై ప్రభుత్వం వివక్ష చూపడం తగదు

దళితులపై ప్రభుత్వం వివక్ష చూపడం తగదు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: దళితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.పటాన్ చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ 111, 112 డివిజన్ పరిధిలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని గురువారం రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ప్రెసిడెంట్స్…