తెలంగాణ భవిష్యత్తు సీఎం కేసిఆర్ తోనే : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ భవిష్యత్తు సీఎం కేసిఆర్ తోనే సాధ్యమౌతుందని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖాల్ గ్రామానికి చెందిన బి జె పి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ ఎస్ పార్టీలో చేరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ…
