డిసెంబర్ లో గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2011 నుంచి 2020 మధ్య విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని డిసెంబర్ 22-23 తేదీలలో నిర్వహించనున్నట్టు అలుమినీ సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు గురువారం వెల్లడించారు. డిసెంబర్ 22న (శుక్రవారం) నెట్ వర్కింగ్ డిన్నర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆరంభమవుతుందని, తమతో పాటు విద్యనభ్యసించిన…
