Tag జీ 20 సదస్సులో పాల్గొన్న చైతన్య

జీ 20 సదస్సులో పాల్గొన్న చైతన్య

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: న్యూ యార్క్ కేంద్రంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జీ 20 సదస్సులో వికారాబాద్ ప్రాంతంకు చెందిన చైతన్య పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి జీ-20 సదస్సులో పాల్గొన్న మొదటి యువకుడు చైతన్య కావడం విశేషం జి ట్వంటీ సదస్సులో వ్యాపారంగంపై ప్రసంగించిన చైతన్యను వివిధ దేశాల ప్రతినిధులు…