గులాబీమయమైన ఇంద్రేశం.
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రజల ఆశీర్వాదంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం పిఎన్ఆర్, ఆర్కే వన్ కాలనీలలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వందలాది మంది…
