గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి
కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో ఓవ్యక్తిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాల ప్రకారం కందుకూరు మండల పరిధిలోని నేదునూరు గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తలపై గుర్తుతెలియని వాహనం డికొట్టి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి…
