గుండెల నిండా గులాబీ జెండాతో ఘనమైన విజయం సాధిద్దాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ కావడం ఖాయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్…
