గిరిజన జాతికి గుర్తింపు తెచ్చి సి ఎం కే సి ఆర్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 06: గిరిజన జాతికి గౌరవం తెచ్చి వారికి గుర్తింపు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గిరిజన తాండాల అభివృద్ధి సంక్షేమానికి కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబతా ఇంద్రారెడ్డి ని మరోసారిగెలిపించాలని రాష్ట్రగిరిజన, స్త్రీశిమసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.సోమవారం…
