Tag కెసిఆర్ ది పేదల పక్షం ప్రతి పథకం పేదలకు అంకితం

కెసిఆర్ ది పేదల పక్షం ప్రతి పథకం పేదలకు అంకితం

వికారాబాద్ జిల్లాలో 92000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహారం. మన ఊరు మనబడి పథకంతో స్వరూపం మారిపోయిన పాఠశాలలు. విద్యా హబ్బుగా తెలంగాణ అవతరిస్తుంది.. మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: కెసిఆర్ ది పేదల పక్షం ప్రతి పథకం పేదలకు అంకితం అని ఎవరు ఎన్ని మాట్లాడినా…