Tag కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం

కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 14: సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ కబ్జాకు…