కర్ణాటక బిజెపి ఎమ్మెల్యేను సన్మానించిన ప్రజాప్రతినిధులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఆమనగల్లు మండల బిజెపి కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి బీజేపీ ఇంచార్జి, కర్ణాటక రాష్ట్ర, మంగుళూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భరత్ శెట్టి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి తో కలిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గం, బిజెపి బూతు, మండల…
