Tag కడ్తాల ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

కడ్తాల ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  కడ్తాల్ మండలంలోని పల్లెచెల్క తండా లో నెల కొన్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కడ్తాల్ ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పల్లె చెల్క తాండ గిరిజనుల తో కలిసి  హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి…