అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
*ఒకే రోజు 65 అభివృద్ధి పనులకు శ్రీకారం *12.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు *ఆనందం వ్యక్తం చేసున్న సిటిజన్స్ *అభివృద్ధికి కేరాఫ్ గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటు ప్రశంసలు *నిర్విరామంగా 15 గంటలకు పైగా పర్యటించిన మంత్రి మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 28: అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని, నియోజకవర్గంలో…
