అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 02 : గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కమిషన్, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అంజలీ తెలంగాణ అనాథల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు బి.వెంకటయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిఏ…
