Tag #YTPS #unit-1 #dedicated #Nation

వైటీపీఎస్‌ యూనిట్‌-1 జాతికి అంకితం

నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌-1ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లో కలిసి శుక్రవారం జాతికి అంకితం…