రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం..

యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్స్ కప్-2024 క్రీడాపోటీల ప్రారంభం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్ , ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడిందని, తెలంగాణ వొచ్చిన పదేళ్లలో…
