20న యోగా కౌంట్ డౌన్ మహోత్సవం

ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు హైదారబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: హైదరాబాద్లో ఐదారు సంవత్సరాలుగా పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా ఈనెల 21న యోగా జేఏసీ అనే సంస్థ యోగా వేడుకల కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు…
