వైసీపీ నూతన ఎంపీ పై నాన్బెయిలబుల్ కేసు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 03 : వైస్సార్సీపీ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్యపై హైదరాబాద్లో నాన్బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఆర్. కృష్ణయ్యపై పిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు ఆర్…
