మాజీ సీ ఎం కేసీఅర్ ను పరామర్శించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వెళ్లిన సీఎం రేవంత్ కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…
