వందేమాతర గీతం ఆలపించిన ‘గుట్ట’ ఆలయ అధికారులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యాలయం ముందు ఆలయ అధికారులు వందేమాతర గీతాన్ని శుక్రవారం ఆలపించారు. దేశ జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమాన్ని…
