‘గుట్ట’ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం

– స్వాతి నక్షత్రం సందర్బంగా గిరి ప్రదక్షిణ -ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శత కలశాభిషేకం జరిపారు. ముందుగా ఆలయంలో 108…
