Tag #Yadagirigutta temple EO #invites CM #to Vaikun tha Ekadashi darshan

వైకుంఠ ఏకాదశికి సిఎంకు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో వైకుంఠ ఏకాదశిని పుర‌స్క‌రించుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ఆలయ ఈఓ వెంకట్రావు, ఆలయ అర్చకులు…