రికార్డుస్థాయిలో యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం

– కార్తీక మాసంలో 25లక్షలకు పైగా భక్తుల రాక – కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ అధికారులు. హుండీ లెక్కింపు నిర్వహించారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మండపంలో అత్యంత భద్రత…
