ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ ఈఈ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈఈ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకి బుధవారం పట్టుబడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతోపాటు ఆయన…
