భార్య అవయవ దానంతో ఐదుగురికి కొత్త జీవితం

పుట్టెడు దుఃఖంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం.. యాదగిరి గుట్ట వాసి కల్లెపల్లి ఐలయ్య మానవీయత యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట (పెద్ద కందుకూరు) గ్రామానికి చెందిన కల్లెపల్లి ఉపేంద్ర (43) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురు రోగుల జీవితాల్లో వెలుగు నింపింది. ఈనెల 16న భర్తతో…

