యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

హైదరాబాద్, జూన్ 10 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ప్రజా భవన్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ Yadadri Thermal Power Station (YTPS) ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. జూన్ 9న బిహెచ్ఇఎల్ సిఎండి, టిజిజెన్కో సిఎండి, బిహెచ్ఈఎల్ డైరెక్టర్లు వైటీపీఎస్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గౌరవ…
