యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా

– వ్యక్తిగత కారణాలతోనే.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) వెంకట్రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెలపడంతో రాజీనామాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.…
